ఓం నమో భగవతే శ్రీ రమణాయ
మహర్షి యొక్క ప్రథమ ఉపదేశము:
కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము
జీవులను ఆడించును. జరుగనిది ఎవరెంత యత్నించినను జరుగదు. జరుగునది ఎవరెంత
అడ్డుపెట్టినను జరుగనే జరుగును. ఇది సత్యము. కనుక మౌనముగా నుండుటయే ఉత్తమము.
- డిసెంబర్
1898 లో భగవాన్ మౌన ముద్రలో ఉండగా తన తల్లికి కాగితముపై వ్రాసి ఇచ్హినది.
మహర్షి యొక్క ప్రథమ వాణి :
‘నేను’ అను భావము యెందుండి పొడము చున్నదో
పరికించిన, మనస్సు అందులో లీనమగును. అదియే తపస్సు. మంత్ర జపమప్పుడు, మంత్ర
నాదమెందు ఉద్భవించునో పరికించిన మనస్సు అందులో లీనమవును. అదియే తపస్సు.
- గణపతి
ముని తపస్స్వభావము చెప్పమని ప్రార్ధించగా, 11 సంవత్సరముల మౌనము తర్వాత 18-11-1907
న పలికినది.
No comments:
Post a Comment